MG Majestor SUV: టయోటా ఫార్చ్యునర్కి పోటీగా ఓ కొత్త ఎస్యూవీ రంగంలోకి దిగనుంది. భారత మార్కెట్లోకి మరో భారీ ఎస్యూవీ రావడానికి సిద్ధమవుతోంది. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తమ కొత్త ఎస్యూవీ ‘మజెస్టర్’ను ఫిబ్రవరి 12, 2026న అధికారికంగా పరిచయం చేయనుంది. ఇప్పటికే ఆటో ఎక్స్పో 2025లో ఇది మొదటిసారి చూపించగా, ఇప్పుడు దాని మీద ఆసక్తిని పెంచేందుకు ఎంజీ కొత్త టీజర్ను విడుదల చేసింది. ఈ కారు లాంచ్ అనంతరం.. కంపెనీ లైనప్లో…
MG Windsor EV: JSW MG మోటార్ ఇండియా తమ విండ్సర్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) కు కొత్త వేరియంట్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్క్లూజివ్ ప్రో (Exclusive Pro) పేరిట ఈ వేరియంట్ను లాంచ్ చేశారు. దీని ప్రారంభ ఎక్స్షోరూమ్ ధర రూ. 17.24 లక్షలుగా నిర్ణయించారు. అయితే, బ్యాటరీ-ఎజ్-అ-సర్వీస్ (BaaS) ఆప్షన్ తీసుకుంటే, ధరను రూ. 12.24 లక్షల (ఎక్స్షోరూమ్)కు తగ్గించవచ్చు. BaaS స్కీమ్లో కిలోమీటరుకు రూ. 4.5 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త…
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ ‘జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ తన ఎలక్ట్రిక్ కారు ‘విండ్సోర్’ ధరలను పెంచింది. విండ్సోర్ అన్ని వేరియంట్లపై రూ.50 వేలు పెంచుతున్నట్లు కంపనీ ప్రకటించింది. అంతేకాదు ఫ్రీ ఛార్జింగ్ ప్రయోజనాలను కూడా నిలిపివేసింది. విండ్సోర్ లాంచ్ సమయంలో ప్రారంభ ధరను 10వేల యూనిట్లు వరకు లేదా డిసెంబర్ 31 వరకు మాత్రమే పరిమితం అని పేర్కొంది. యాదృచ్ఛికంగా విండ్సోర్ ఈవీ విక్రయాలు డిసెంబర్లోనే 10,000 యూనిట్ల విక్రయ మైలురాయిని చేరుకుంది. దాంతో…