Tej Pratap Yadav: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఒక సంచలన ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనశక్తి జనతాదళ్ అభ్యర్థులను నిలబెట్టనుందని శుక్రవారం వెల్లడించారు. తన పార్టీ జనశక్తి జనతాదళ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. READ ALSO: Komatireddy Venkat Reddy : ఇకపై సినిమా టికెట్ రేట్లు పెంచేది…