Home
Jiopc
Jiopc News
-
JioPC: ఇది కదా కావాల్సింది.. జియోపీసీని ప్రారంభించిన జియో.. ఇకపై టీవీనే కంప్యూటర్గా..
నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చాలా కంపెనీలు కూడా AIని ఉపయోగించడం ప్రారంభించాయి. ఇప్పుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ జియో ప్లాట్ఫామ్స్ తన సెట్-టాప్ బాక్స్ (STB) వినియోగదారుల కోసం JioPC అనే క్లౌడ్-ఆధారిత వర్చువల్ డెస్క్టాప్ సేవను ప్రారంభించింది. ఈ సేవ AIపై కూడా నడుస్తుంది. JioPC అనే ఈ AI-ఆధారిత సేవ వారి సెట్-టాప్ బాక్స్ ద్వారా “ఏదైనా టీవీని పూర్తిగా పనిచేసే కంప్యూటర్గా మార్చగలదని”…
తాజావార్తలు
-
Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
-
Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!