మార్కెట్లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ను విడుదల చేసింది జియో.. జియో భారత్ జే1 4జీ పేరుతో కొత్త ఫోన్ను ఆవిష్కరించింది. ఇది 4జీ కనెక్టివిటీతో దేశీయ మార్కెట్లో ప్రవేశ పెట్టిన ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్.. జియో భారత్ ప్లాన్కు మద్దతుగా బడ్జెట్ ఆఫర్ ఫోన్ అందిస్తోంది జియో..