సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తాజాగా తన అభిమానులను అద్భుతమైన ఫోటోషూట్లతో ట్రీట్ చేస్తోంది. తాజా పిక్స్ ఆమె అభిమానులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. గ్రాజియాఇండియా మిలీనియల్ అవార్డుల వేడుకలో జాన్వీకపూర్ మెరిసిపోయే సిల్వర్ కలర్ డ్రెస్ లో సెంటరాఫ్
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే స్టార్ హీరోయిన్లలో జాన్వికపూర్ ఒకరు. తరచుగా ఆమె తన ఫోటోషూట్లు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని, భారీ సంఖ్యలో ఫాలోవర్లను మూటగట్టుకుని స్టార్ హవా కొన�
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజాగా దుబాయ్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అక్కడ దిగిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. జాన్వీ తన సోదరి ఖుషీ కపూర్, స్నేహితుడు ఓర్హాన్ అవత్రమణితో కలిసి ఈ విహారయాత్రను సరదాగా గడుపుతున్నారు. కొన్ని రోజుల నుంచి జాన్వీ ఇన్స్టాగ్రామ్ లో వారి సరదాగా