ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘హను-మాన్’ మేజిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా రాబోతున్న ‘జై హనుమాన్’ విషయంలో ప్రశాంత్ వర్మ అడుగులు చాలా పవర్ఫుల్గా పడుతున్నాయి. తాజాగా అంజనాద్రి బెట్టలో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ఈ సీక్వెల్ కోసం జరిగిన ఒక భారీ మార్పు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. Also Read : Vijay- Rashmika…