పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. దీంతో కొద్దిరోజులుగా దాడులు తగ్గాయి. లెబనాన్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లిపోయాయి.
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ నగరం నబ్లస్పై బుధవారం జరిగిన దాడిలో ఇజ్రాయెల్ దళాలు 10 మంది పాలస్తీనియన్లను చంపగా, 80 మందికి పైగా తుపాకీ గాయాలకు గురయ్యారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.