టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ అనారోగ్యానికి గురయ్యాడు. 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూనే.. జట్టు కోసం బ్యాటింగ్ చేసిన శార్దూల్ను మ్యాచ్ అనంతరం ముంబై టీమ్ మేనేజ్మెంట్ లక్నోలోని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. శార్దూల్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. 2024 ఇరానీ కప్ టోర్నీలో శార్దూల్ ముంబై జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఇరానీ కప్ పోరులో ముంబై, రెస్టాఫ్ ఇండియా టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. లక్నోలోని భారతరత్న శ్రీ…
Irani Cup 2024: ముంబై ‘రన్ మెషిన్’గా పేరొందిన సర్ఫరాజ్ ఖాన్ లక్నోలోని ఎకానా స్టేడియంలో రెస్ట్ ఆఫ్ ఇండియాపై అద్భుతమైన సెంచరీ చేశాడు. ఆరో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ 149 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఈ సెంచరిలో 14 ఫోర్లు కొట్టి అజేయంగా నిలిచాడు. ఇది అతనికి 15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. ఫస్ట్క్లాస్లో ఇప్పటివరకు 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. 26 ఏళ్ల సర్ఫరాజ్ బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో భారత…
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ సెప్టెంబర్ 27 నుండి కాన్పూర్లోని గ్రీన్ పార్క్లో ఆరంభం కానుంది. మొదటి టెస్టులో ఆడని యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు.. రెండో టెస్టులో కూడా చోటు దక్కే అవకాశాలు లేవు. తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాతో రెండో టెస్టు జట్టు నుంచి సర్ఫరాజ్ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇరానీ ట్రోఫీలో అతడిని ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1 నుండి 5 వరకు లక్నోలో…