మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని గంటల తర్వాత, టెహ్రాన్ గట్టిగా స్పందించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, సోషల్ మీడియాలో స్పందిస్తూ, అమెరికా దుందుడుకు చర్యలు మొత్తం ప్రాంతాన్ని ఒక పెద్ద సంఘర్షణ వైపు నెడుతున్నాయని అన్నారు. వాషింగ్టన్ విధానాలు ప్రతి కుటుంబానికి “నరకం”గా మారవచ్చని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్ను డిమాండ్ చేస్తూ ట్రంప్…