స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్. వివో, ఐకూ స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మార్చి 1 నుండి, కంపెనీ తన అనేక మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ల ధరలను పెంచబోతోందని సమాచారం. వీటి ధరలు రూ.2,500 వరకు పెరుగుతాయని భావిస్తున్నారు. వివో, ఐకూ ఫోన్లు మరింత ఖరీదైనవి కానున్నాయి. మార్చి 1 నుండి కంపెనీ తన అనేక మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ మోడళ్ల ధరలను పెంచే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఆరు స్మార్ట్ఫోన్లు ఉన్నాయని టిప్స్టర్ అభిషేక్…