ఐపీఎల్ 2021 ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూర్ మధ్య మ్యాచ్ జరగనుంది. కానీ ఈ మ్యాచ్ కు ముందు పంజాబ్ కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు విధ్వంసకర వీరుడు గేల్ ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత వెంటనే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇక ఈ ప్రపంచ కప్ కు…