ఐపీఎల్ 2026లో భాగంగా 14వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనున్నది. ఈ మ్యాచ్పై వర్షం ప్రభావం చూపనుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ, ఎన్సిఆర్ ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మధ్యాహ్నం తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షం, ఈ మ్యాచ్పై కూడా ప్రభావం చూపవచ్చు. Also Read:Hormuz Strait: చమురు కష్టాలకు బ్రేక్.. హోర్ముజ్ జలసంధిని…