అర్మేనియాపై అజర్బైజాన్ మరోసారి యుద్ధం ప్రకటించింది. అజర్బైజాన్ దళాలు ఆర్మేనియా ఆక్రమిత భూభాగంలోకి ప్రవేశించాయి. ఇరుదేశాల సైన్యాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయని సమాచారం.
వినాయక చవితి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి అంతా ఇంతా కాదు. గల్లీ గల్లీలో గణేశుడిని కొలిచి పూజిస్తారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అందుకు భిన్నంగా ఉంది. ఖైరతాబాద్ గణేశుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.