ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో చెప్పలేము. కాబట్టి ఆరోగ్య బీమా చాలా అవసరం. అవగాహన లేక కొందరు, ఆర్థిక పరిస్థితుల కారణంగా మరికొందరు బీమా చేయించుకోలేకపోతున్నారు. భారతదేశ జనాభాలో ఎక్కువ భాగం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు, స్థిరమైన ఆదాయం లేదు. ఈ నిరుపేద వ్యక్తుల కోసం, ప్రభుత్వం “ఆమ్ ఆద్మీ బీమా యోజన” అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద, కేవలం రూ. 200 ప్రీమియం రూ. 75,000 కవరేజీని అందిస్తుంది. ఆమ్ ఆద్మీ బీమా…
Life Insurance : కరోనా కారణంగా జీవిత బీమా కంపెనీలు భారీగా నష్టపోయాయి. కరోనా కాలంలో మరణాల కారణంగా కంపెనీ పెద్ద సంఖ్యలో క్లెయిమ్లను చెల్లించాల్సి వచ్చింది.
Insurance Claim: చనిపోయిన తన భర్త ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మహిళ సుదీర్ఘంగా నాలుగేళ్ల పాటు పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్తోపాటు, బోనస్ కూడా గెల్చుకుంది.
ఆరోగ్యం బాగుపడిన డిశ్చార్జ్ చేయకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఆసుపత్రిలోనే ఉంచి యాజమాన్యం బెదిరించిన ఘటన ఎల్బీనగర్ లోని నక్షత్ర ఆస్పత్రిలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్తే.. ‘ నేను బాగానే ఉన్నాను.. ఆరోగ్యం కుదుటపడింది.. ఇంటికి వెళ్తాను, దయచేసి డిశ్చార్జ్ చేయండని పేషంట్ మొత్తుకుంటున్నా కూడా ఆస్పత్రిలోనే డాక్టర్లు బలవంతంగా ఉంచారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం.. నీకు సీరీయస్ గా ఉంది, మేము చేప్పే వరకు నువ్వు ఆస్పత్రిలోనే ఉండాలంటూ ఆస్పత్రి యాజమాన్యం బెదిరించింది. జ్వరంతో వచ్చిన…