ప్రముఖ విమాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ చరిత్ర సృష్టించింది. ఒక్క ఏడాదిలో వంద మిలియన్ (పది కోట్ల మంది) ప్రయాణించిన తొలి భారత విమానయాన సంస్థగా రికార్డు సాధించింది. ఈ మేరకు ఇండిగో ఎక్స్లో అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేస్తూ.. ‘ఒక ఏడాది(2023) క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన తొలి భారతీయ విమానయాన సంస్థగా అరుదైన ఘనత సృష్టించింది’ అని పేర్కొంది. Also Read: Mumbai:…
SpiceJet Airline : విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారంటూ వార్తలు నిరంతరం వస్తుంటాయి. కొన్నిసార్లు ఇది సాంకేతిక లోపం వల్ల, మరి కొన్నిసార్లు ఒకరి అనారోగ్య కారణంగా జరుగుతుంది.
భారత విమానయాన సంస్థ ఇండిగోపై ఓ వ్యక్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పైలట్ అలసిపోవడం వల్ల తన భార్య రావాల్సిన విమానం దాదాపు మూడు గంటల పాటు ఆలస్యమైందని అతడు అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం ఆలస్యానికి సంబంధించి తన భార్యతో చేసిన వాట్సప్ చాటింగ్ను సైతం అతడు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.
Indigo Airlines: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మొత్తం ఆకాశాన్ని శాసించేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం విమానయాన సంస్థ పూర్తి ప్రణాళికను సిద్ధం చేసింది.