Pradakshina: పుట్టిన రోజులకు, పెళ్లి రోజులకు, పండగలకు గుడికి వెళ్లి పూజలు చేయడం సాధారణంగా జరిగే విషయమే. కానీ అసలు మీలో ఎంత మందికి గుడికి వెళ్లి ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసు.. తెలియకపోతే ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: US-Pakistan: దెబ్బ అదుర్సు కదూ..! పాకిస్థాన్ నా ఫేవరెట్ అంటూనే వెన్నుపోటు పొడిచిన ట్రంప్.. సాధారణంగా గుడికి వెళ్లిన భక్తులందరూ దేవుడిని దర్శించుకోడానికి ముందు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వాస్తవానికి ప్రదక్షిణము, పరిక్రమము…
Maha Kumbh Mela 2025 Masani Gorakh: ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతున్న మహా కుంభమేళా ఈసారి మరింత వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజే రికార్డు స్థాయిలో దాదాపు రెండు కోట్లకు పైగా భక్తులు తరలిరావడంతో, ఈ ఆధ్యాత్మిక వేడుక ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సాధువులు, బాబాలు, ఆధ్యాత్మిక గురువులతో కళకళలాడే ఈ కుంభమేళ ఈసారి ఓ ప్రత్యేక వ్యక్తి ద్వారా మరింత ప్రసిద్ధి చెందింది. ఆయనే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన అభయ్ సింగ్.…
Mohan Bhagwat : హైదరాబాద్లోని హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో ఆదివారం లోక్ మంథన్-2024 కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఏకత అనేది శాశ్వతం.. భిన్నత్వం లో కూడా ఏకత్వం ఉందన్నారు. వాళ్ళ గ్రౌండ్ లోకి వెళ్లి ఆడడం కాదు.. మన గ్రౌండ్ లోకి ప్రపంచాన్ని తీసుకురావాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పై నైతికత పై చర్చ జరుగుతుందని,…