Off The Record: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటవబోతోంది. జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కుమార్తె కవిత సొంత పార్టీకి సర్వం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన కసరత్తు చివరి దశలో ఉందట. ఈనెల 25న హైదరాబాద్లో పార్టీ పేరు, జెండా, అజెండా గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నారామె. పార్టీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అదంతా ఒక ఎత్తయితే… ఇప్పుడో కొత్త చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా జరుగుతోంది. కవిత ఏర్పాటు…
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. విమర్శలు-ప్రతి విమర్శలతో నువ్వానేనా? అన్నట్టుగా సాగుతోంది.
రేపు ఎన్డీయే ముఖ్యమంత్రుల, ఉపముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ప్రధాని అధ్యక్షతన జరగనున్న ఎన్డీయే సమావేశం నిర్వహించనున్నారు. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలు చర్చించనున్నారు. సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.