ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్ల మధ్య మ్యాచ్ లాహోర్లో జరుగుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు.. ఇరు జట్లు మైదానానికి చేరుకున్నాయి. జాతీయ గీతాలు ప్లే చేయడం మొదలు పెట్టారు. గ్రౌండ్ మేనేజ్మెంట్ ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులుగా భారత జాతీయ గీత
Indian National Anthem: గ్రామీ-విజేత సంగీత విద్వాంసుడు రికీ కేజ్ భారత జాతీయ గీతం, భారతదేశ విశిష్ట ప్రదర్శనను ఆవిష్కరించారు. ఈ అసాధారణ ఎడిషన్లో పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, రాకేష్ చౌరాసియా, అమన్, అయాన్ అలీ బంగాష్, రాహుల్ శర్మ, జయంతి కుమారేష్, షేక్ కలాషాబి మెహబూబ్, గిరిధర్ ఉడుపా వంటి ప్రముఖ భారతీయ సంగీత విద్వాంసుల �