భారత రూపాయి యుఎస్ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో బలహీనపడింది. సోమవారం (మార్చి 23) ఉదయం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 93.94 వద్ద రికార్డు తక్కువ స్థాయికి చేరుకుంది. ఇది మునుపటి క్లోజ్తో పోలిస్తే 41 పైసలు పడిపోయింది. ఆఫ్షోర్ ట్రేడ్లో కూడా రూపాయి 94ను దాటింది. పశ్చిమాసియాలో (వెస్ట్ ఆసియా) కొనసాగుతున్న యుద్ధం (ముఖ్యంగా ఇరాన్-అమెరికా సంఘర్షణ) కారణంగా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. Also Read:Smart TV: టీవీలపై క్రేజీ…
రూ.2000 నోట్లు రద్దు అనంతరం.. రిజర్వ్ బ్యాంక్ రూ.500 నోటును నిషేధించబోతోందా? దీనికి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వాట్సాప్లో ఒక మెసేజ్ను ఎక్కువగా షేర్ చేయబడుతోంది. ఏటీఎంలలో రూ.500 నోట్లను క్రమంగా ఉంచడం ఆపాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించించినట్లు అందులో ఉంది. మార్చి 2026 నాటికి రూ.500 నోట్లు ఏటీఎంలలో ఉంచడం ఆగిపోతుందని ఆ సందేశంలో పేర్కొన్నారు.