Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో విద్య రంగానికి పెద్ద పీట వేస్తూ పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీలలో సీట్లు పెంపు, AI ఎక్సలెన్స్ సెంటర్ స్థాపన, IIT పాట్నా విస్తరణ, ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ATLs) ఏర్పాటు వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు, దేశవ్యాప్తంగా…