Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా మారాలి..
      #ఆంధ్రప్రదేశ్

      తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా మారాలి..

      తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలని పిలుపునిచ్చారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. విశాఖలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను చాటుకునేందుకు సంఘటితంగా ముందు సాగుదామన్నారు.. మన భాష, సంస్కృతులను సగర్వంగా ప్రోత్సహించుకోవడంతో పాటు ఇతరుల భాషా సంస్కృతులను గౌరవించాలన్నారు.. మనుషులనే గాక, తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష, సంస్కృతులకు ఉందన్నారు. ఆచార…
    • తీరిపోనున్న వ్యాక్సిన్‌ కొరత కష్టాలు..! 135 కోట్ల డోసులు..!
      #Top Story

      తీరిపోనున్న వ్యాక్సిన్‌ కొరత కష్టాలు..! 135 కోట్ల డోసులు..!

      ప్రపంచాన్ని వణికిస్తోన్న మాయదారి కరోనా వైరస్‌కు చెక్‌ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్ల కొరత వెంటాడుతూనే ఉంది.. కానీ, త్వరలోనే వ్యాక్సిన్ల కొరత తీరపోనుంది.. ఎందుకంటే.. వ‌చ్చే ఆగ‌స్టు నుంచి డిసెంబ‌ర్ మ‌ధ్య ఐదు నెల‌ల వ్యవ‌ధిలో మ‌రో 135 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయి. వ్యాక్సినేష‌న్‌పై సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ విష‌యాన్ని పేర్కొంది. ఆగ‌స్టు నుంచి డిసెంబ‌ర్ మ‌ధ్య కొవిషీల్డ్ డోసులు…
    • ఇండియాలో మరోసారి 50 మార్క్‌ దాటిన కరోనా కేసులు
      #జాతీయం

      ఇండియాలో మరోసారి 50 మార్క్‌ దాటిన కరోనా కేసులు

      మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ 50 వేల మార్క్‌ను దాటాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 50,040 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,02,33,183 కి చేరింది. read more : రాష్ట్రపతి కోసం ట్రాఫిక్ నిలిపివేత.. ఓ మహిళ…
    • వ్యాధినిరోధ‌కశ‌క్తిని పెంచుకోవ‌డానికి భార‌తీయులు ఏడాదిలో ఎంత ఖ‌ర్చు చేశారో తెలుసా?
      #Top Story

      వ్యాధినిరోధ‌కశ‌క్తిని పెంచుకోవ‌డానికి భార‌తీయులు ఏడాదిలో ఎంత ఖ‌ర్చు చేశారో తెలుసా?

      క‌రోనా కాలంలో ప్ర‌జ‌లు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డంపై దృష్టి సారించారు.  క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాని స‌మ‌యంలో నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డానికి వివిధ మార్గాల‌ను అన్వేషించారు.  విట‌మిన్లు, స‌ప్లిమెంట్లు, డైట్‌, వ్యాయామం వంటివాటి ద్వారా వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డంపై దృష్టిసారించిన‌ట్టు ఆల్ ఇండియా ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్ర‌గ్గిస్ట్ నివేదిక‌లో పేర్కొన్న‌ది.   Read: “హీరో”కు భారీ రెస్పాన్స్… టీం సెలెబ్రేషన్స్ ఈ నివేదిక ప్ర‌కారం, ఇమ్యూనిటీ బూస్ట‌ర్ల‌కోసం ఏకంగా భార‌తీయులు రూ.15 వేల కోట్ల…
    • యూఏఈ వేదికగానే టీ20 వరల్డ్ కప్..
      #అంతర్జాతీయ క్రీడలు

      యూఏఈ వేదికగానే టీ20 వరల్డ్ కప్..

      గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఈ ఏడాది భారత్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో ఈ ఏడాది ఇండియాలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దానిని యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే టీ20 ప్రపంచ కప్ నిర్వహణ పై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ తెలపడంతో…
    • ఇండియాలో మళ్లీ తగ్గిన కరోనా కేసులు… 24 గంటల్లో ఎన్నంటే ?
      #జాతీయం

      ఇండియాలో మళ్లీ తగ్గిన కరోనా కేసులు… 24 గంటల్లో ఎన్నంటే ?

      మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్నటి రోజున 50 వేలకు పైగా కేసులు న‌మోదు కాగా, ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 48,698 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,01,83,143 కి చేరింది. read more : కత్తి మహేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం!…
    • ఇండియా కరోనా అప్డేట్‌…24 గంటల్లో 51, 667 కేసులు
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్‌…24 గంటల్లో 51, 667 కేసులు

      మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 51, 667 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,01,34,445 కి చేరింది. ఇందులో 2,91,28,267 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 6,12,868 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. read also : రంగురాళ్ల కేసులో వెలుగు లోకి ఆసక్తి…
    • అధినేత్రి నుంచి కాంగ్రెస్‌ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు..
      #జాతీయం

      అధినేత్రి నుంచి కాంగ్రెస్‌ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు..

      కరోనా కాలంలో చురుగ్గా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నేతలకు స్పష్టం చేశారు. గత కొంతకాలంగా హస్తిన వేదికగా రాజకీయాలు మారడంతో.. కాంగ్రెస్‌ కీలక భేటీ నిర్వహించింది. పార్టీ జనరల్‌ సెక్రటరీ, ఏఐసీసీ ఇంఛార్జులతో పార్టీ అధ్యక్షురాలు సొనియాగాంధీ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. దేశంలో వ్యాక్సినేషన్‌ స్పీడందుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. టీకాపై జనాల్లో ఉన్న భయాన్ని తొలగించాలని.. వేస్టేజీని తగ్గించాలని అన్నారు.…
    • పీకేతో ప‌వార్ మ‌రోసారి భేటీ…మూడో ఫ్రంట్ ఏర్పాటౌతుందా?
      #Top Story

      పీకేతో ప‌వార్ మ‌రోసారి భేటీ…మూడో ఫ్రంట్ ఏర్పాటౌతుందా?

      దేశంలో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీన‌ప‌డ‌టంతో మోడీని, ఎన్‌డీఏను ఎదుర్కొన‌డానికి మూడో ఫ్రంట్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి.  ఇందులో భాగంగా శ‌ర‌ద్‌ప‌వార్ ఇటీవ‌లే దేశంలోని వివిధ పార్టీల‌తో మీటింగ్‌ను ఏర్పాటు చేశారు.  ఈ మీటింగ్‌కు కాంగ్రెస్‌తో పాటుగా కొన్ని కీల‌క పార్టీలు హాజ‌రుకాలేదు.  మూడో ఫ్రంట్ ప్ర‌య‌త్నాలు ఎప్ప‌టినుంచో చేస్తున్నా, స‌రైన ఫ‌లితాలు ఇవ్వ‌డంలేద‌న్న‌ది వాస్త‌వం.  అయితే, ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ మ‌ద్య‌వ‌ర్తిత్వంతో ప‌లు పార్టీలు ఇటీవ‌లే ముంబైలోని శ‌రద్‌ప‌వార్ నివాసంలో భేటీ అయ్యాయి.…
    • కేంద్రం కీల‌క నిర్ణ‌యంః వ‌చ్చేనెల నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు…
      #Top Story

      కేంద్రం కీల‌క నిర్ణ‌యంః వ‌చ్చేనెల నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు…

      క‌రోనా మ‌హ‌మ్మారి దృష్ట్యా కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  గ‌తంలో క‌రోనా విజృంభించిన స‌మ‌యంలో రేష‌న్‌ను ఉచితంగా అందించిన సంగ‌తి తెలిసిందే.  మే, జూన్ నెల‌ల‌కు కూడా కేంద్రం ఉచితంగా రేష‌న్‌ను అందించింది. కాగా, ఈ రేష‌న్ మ‌రో 5 నెల‌ల‌పాటు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.  జులై నెల నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు ఉచిత రేష‌న్‌ను అందించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.   Read: ‘తిరై ఇసై చక్రవర్తి’ ఎమ్మెస్ విశ్వనాథన్! బియ్యం రేష‌న్ కార్డు ఉన్న‌వారికి ఇంట్లో…
    ←1…598599600601602…619→

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions