Home
India
India News
-
BMW X6 Facelift: భారత్లో BMW X6 ఫేస్లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ఇండియా తన ప్రీమియం కూపే-SUV BMW X6 ఫేస్లిఫ్ట్ ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ లగ్జరీ SUV M60i xDrive వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండగా, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.78 కోట్లుగా నిర్ణయించింది. పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి (CBU) రూపంలో ఈ మోడల్ను భారత మార్కెట్లో విక్రయిస్తున్నారు. BMW X6లో 4.4 లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ ను అందించారు.… -
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
Donald Trump: భారత్, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక, వాణిజ్య బంధాలు సరికొత్త స్వర్ణయుగంలోకి అడుగుపెట్టబోతున్నాయి. రాబోయే ఏడాది (2027) ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఓ కీలక ప్రకటనలో వెల్లడించారు. ఈ చారిత్రాత్మక వీవీఐపీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు, ఇరు దేశాల మధ్య ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందాన్ని (ట్రేడ్ డీల్) వీలైనంత త్వరగా ఖరారు… -
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
Abhishek Sharma: ఐర్లాండ్తో బెల్ఫాస్ట్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన మెరుపు బ్యాటింగ్తో సరికొత్త అంతర్జాతీయ రికార్డును లిఖించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో ఐదు హాఫ్ సెంచరీలు (50) సాధించిన ప్రపంచంలోని మొట్టమొదటి పూర్తిస్థాయి సభ్యదేశ (Full Member nation) బ్యాటర్గా అభిషేక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో కేవలం 19 బంతుల్లోనే అతడు తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని… -
India Tractor Sales: ఒక్క నెలలో 83,000 ట్రాక్టర్లు సేల్.. ఈ బ్రాండ్ కే జై కొట్టిన రైతులు
భారత ట్రాక్టర్ మార్కెట్ మరోసారి బలమైన వృద్ధిని నమోదు చేసింది. వ్యవసాయంలో యాంత్రీకరణ వేగంగా పెరగడం, రైతుల కొనుగోలు శక్తి మెరుగుపడటం, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు కలిసి ట్రాక్టర్ల అమ్మకాలకు ఊతమిచ్చాయి. మే 2026లో దేశవ్యాప్తంగా 83,092 ట్రాక్టర్లు విక్రయమవగా, గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 11.17 శాతం పెరిగాయి. ఈ వృద్ధి భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులకు నిదర్శనంగా నిలుస్తోంది. మే నెలలో 83 వేలకుపైగా ట్రాక్టర్ల విక్రయాలు తాజా మార్కెట్ గణాంకాల ప్రకారం,… -
Vaibhav Sooryavanshi: “బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది”.. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
Vaibhav Sooryavanshi: ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేయకపోవడం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ బ్యాటర్.. బెల్ఫాస్ట్లో జరిగే తొలి మ్యాచ్లోనే బరిలోకి దిగుతాడని భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్లారిటీ ఇస్తూ.. వైభవ్ తుది జట్టులో లేడని స్పష్టం చేయడంతో ఈ సిరీస్ ఓపెనర్ కంటే… -
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
జూన్ నెల 4 రోజుల్లో ముగిసిపోనుంది. కానీ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ వర్షాలు కురవలేదు. ఇంకోవైపు అన్నదాత ఆకాశం వైపు చూస్తున్నాడు. వాన జాడ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు. కానీ వర్ష మాత్రం కురవడం లేదు. తాజాగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
భారతదేశంలో రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు వేగంగా దూసుకుపోతున్నాయి. ఇప్పుడు అంతకంటే వేగంగా దూసుకుపోయే బుల్లెట్ ట్రైన్లు కూడా భారత్లో పరిగెత్తబోతున్నాయి. -
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
Women’s World Cup 2026 – India: 2026 మహిళల ప్రపంచకప్లో గ్రూప్ A నుండి సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గ్రూప్ A లోని జట్లన్నీ నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. అయితే ఇందులో ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా జట్లు నాకౌట్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా వరుసగా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి దాదాపు సెమీఫైనల్ స్థానం ఖాయం చేసుకుంది. మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా జట్లు చెరో… -
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత బంగ్లాదేశ్ పౌరులకు భారత్ మరోసారి టూరిస్ట్ వీసాలను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 28 నుంచి బంగ్లాదేశ్ పౌరులు భారత పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని భారత హైకమిషనర్ దినేశ్ త్రివేది వెల్లడించారు. -
PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
PM Modi: వెనెజువెలాలో సంభవించిన భీకర జంట భూకంపాల పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విపత్తు సృష్టించిన విధ్వంసంపై గురువారం సోషల్ మీడియా వేదికగా (X) స్పందించిన ఆయన.. బాధితులకు, వెనెజువెలా ప్రభుత్వానికి భారతదేశం తరఫున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కష్టకాలంలో వెనెజువెలాకు అవసరమైన అన్ని రకాల సహాయసహకారాలను అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోడీ స్పష్టం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, గాయపడిన…
తాజావార్తలు
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?