Rohit Sharma: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన చివరి మ్యాచ్లో వరల్డ్ రికార్డ్ను జస్ట్లో మిస్ అయ్యాడు రోహిత్ శర్మ. ఓపెనింగ్ బ్యాట్స్మన్గా క్రిస్ గేల్ పేరిట ఉన్న సిక్సర్ల ప్రపంచ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టలేకపోయాడు. మూడో వన్డేలో 73 బంతుల్లో 75 పరుగులు చేసి హిట్మ్యాన్ పెవిలియన్కు బాటపట్టాడు. రోహిత్ క్రీజ్లో ఉన్న సమయంలో 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాది దక్షిణాఫ్రికాపై విరుచుపడ్డాడు. అంతకు…
Team India: వరుసగా 20 వన్డే టాస్లు ఓడిపోయిన తర్వాత టీమిండియాకు కనీసం విశాఖపట్నంలోనైనా అదృష్టం కలిసి రావాలని క్రికెట్ ప్రేమికులు ప్రార్థించారు. అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ చివరకు క్రికెట్ ప్రేమికులు ఎదురు చూసిన వార్తను పొందారు. విశేషం ఏమిటంటే.. వరుసగా 20 వన్డే టాస్లు ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ నేతృత్వంలో టీమిండియా జట్టు దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. READ ALSO: The…