IND vs NZ ODI: న్యూజిలాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్కు భారత జట్టును ఈరోజు ( జనవరి 3న) ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారమే జట్టును సెలక్ట్ చేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ.. ఈ మీటింగ్ తర్వాతి రోజు జరుగుతుందని చెప్పుకొచ్చారు. వచ్చే నెలలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యలకు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వానున్నట్లు రూమర్స్…