Vaibhav Sooryavanshi History: భారత యువ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందుకు కారణం 2026 అండర్-19 ప్రపంచప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడమే. 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో 175 రన్స్ చేశాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ చేసిన వైభవ్.. ఆపై 25 బంతుల్లోనే 75 రన్స్ చేశాడు. 218.75 స్ట్రైక్రేట్తో రన్స్ చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.…
అండర్-19 వరల్డ్కప్ చరిత్రలో భారత జట్టు మరో అరుదైన ఘనత సాధించింది. ప్లేఆఫ్స్ మ్యాచ్లో 350+ స్కోర్ నమోదు చేసిన తొలి జట్టుగా భారత్ రికార్డుల్లో నిలిచింది. 2026 అండర్-19 ప్రపంచప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై భారత్ 411/9 పరుగులు చేయడంతో ఈ రికార్డు యువ భారత్ ఖాతాలో చేరింది. ప్లేఆఫ్స్ మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేసిన రికార్డు ఇదివరకు భారత్ ఖాతాలోనే ఉండడం విశేషం. 2016 అండర్-19 వరల్డ్కప్ క్వార్టర్ఫైనల్లో నమీబియాపై భారత్ 349/6 పరుగులు చేసింది.…
అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 16వ మ్యాచ్లో, ఆస్ట్రేలియా అండర్ 19 క్రికెట్ జట్టు ఓపెనర్ విల్ మలజ్చుక్ తన ఇన్నింగ్స్తో సంచలనం సృష్టించాడు. అండర్ 19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డును సృష్టించాడు. అలాగే, యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీని దాటి వేగవంతమైన సెంచరీ సాధించడంలో నంబర్ 2 అయ్యాడు. 2026 అండర్-19 వన్డే ప్రపంచ కప్లో 16వ మ్యాచ్లో జపాన్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో…
U-19 World Cup IND vs BAN: అండర్–19 వరల్డ్ కప్లో ఐదు సార్లు ఛాంపియన్ టీమిండియా మరో టైటిల్ వేటలో తమ జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈరోజు ( జనవరి 17న) జరిగే గ్రూప్ ‘బి’ పోరులో బంగ్లాదేశ్ అండర్-19తో భారత కుర్రాళ్లు తలపడతారు.
అండర్-19 ఆసియా కప్ 2025లో భారత్ భారీ విజయం అందుకుంది. దుబాయ్ వేదికగా మంగళవారం మలేషియాతో జరిగిన మ్యాచ్లో 315 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్ దీపేశ్ దేవేంద్రన్ (5/22) మలేషియా పతనాన్ని శాసించాడు. 409 పరుగుల లక్ష్య ఛేదనలో మలేషియా 93 పరుగులకే ఆలౌట్ అయింది. మలేషియా జట్టులో హంజా పంగి (35) టాప్ స్కోరర్. డీయాజ్ పాత్రో (13), ముహద్ అఫినిద్ (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ అందుకున్నారు.…
U19 World Cup 2024 India Squad: అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం దుబాయ్లో అండర్-19 ఆసియాకప్ 2023లో పాల్గొంటున్న జట్టునే మెగా టోర్నీకి ఎంపిక చేసింది. ప్రపంచకప్ జట్టుకు పంజాబ్కు చెందిన ఉదయ్ సహరన్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. మధ్యప్రదేశ్కు చెందిన సౌమ్య్కుమార్ పాండే వైస్ కెప్టెన్గా అవకాశం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు ప్రపంచకప్ జరగనుంది.…