నిన్నటి నుంచి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్కు నెటిజన్ల నుంచి విన్నపాలు, వార్నింగ్లు వస్తున్న సంగతి తెలిసిందే. ప్లీజ్ మీరు వరల్డ్ కప్ ఫైనల్కు రాకండి అంటూ కొందరు రిక్వెస్ట్ చేస్తుంటే.. మీరు ఇంట్లో కూడా మ్యాచ్ చూడొద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. దీనికి కారణం అమితాబ్ పెట్టిన పోస్టే. బుధవారం (November 15) భారత్-న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం బిగ్ బి ఎక్స్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘నేను చూడనప్పుడే మనం…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు టైటిల్ ఫెవరెట్ గా వెళ్లిన భారత జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరుకోకుండానే సూపర్ 12 స్టేజ్ నుండే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఏ టోర్నీని రెండు పెద్ద ఓటములతో ప్రారంభించిన భారత్ ఆ తర్వాత పుంజుకున్న ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ టీ20 ప్రపంచ కప్లో ఇండియా ఓటములతో జట్టు బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ సమస్యలను ఎత్తి చూపించాడు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.…
పాకిస్తాన్ జరిగే మ్యాచ్కు…టీమిండియా కూర్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. మెంటార్ అవతారమెత్తిన ఎంఎస్ ధోని…తన మార్క్ను చూపిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్ కేఎల్ రాహుల్…ఫుల్ ఫామ్లో ఉండగా…వార్మప్ మ్యాచ్ల్లో హిట్ మ్యాన్ బ్యాట్ ఝులిపించాడు. పేస్ బౌలర్లుగా బుమ్రా, మహ్మద్ షమీలకు చోటు దక్కే ఛాన్స్ ఉంది. స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్లు కీలకంగా మారనున్నారు. తుది జట్టులో చోటు కోసం భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.…