భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ సైనిక చర్య ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంను ప్రముఖ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించనుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్టుగా ఈ మూవీ రానుంది. 2025 ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన సైనిక చర్యలే ఈ చిత్రానికి నేపథ్యం. భారత సైన్యం చేసిన సాహసాలను ఈ…