Lords Test: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సీరియస్ లో భాగంగా.. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ 22 పరుగులతో విజయం సాధించింది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా చివరి వరకు పోరాడిన విజయం ఇంగ్లాండ్ వైపు నిలిచింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇరుజట్లు 387 పరుగులకు ఆల్ అవుట్ అయ్యాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దాంతో…