Budget 2024 : కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రికి ఇది ఆరో బడ్జెట్, మోడీ ప్రభుత్వం రెండవ దఫాలో చివరి బడ్జెట్.
Budget 2024 : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం (జనవరి 31, 2024) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్ను ప్రవేశపెడతారు.
Budget 2024 : రానున్న బడ్జెట్లో దేశంలోని దాదాపు 50 కోట్ల మంది కార్మికులకు శుభవార్త అందుతుంది. ఆరేళ్ల విరామం తర్వాత ఈసారి కనీస వేతనం పెంచవచ్చని భావిస్తున్నారు.