Home
Ind Vs Pak Live
Ind Vs Pak Live News
-
IND vs PAK: అల్లాడించిన ఇషాన్.. పాక్ టార్గెట్ ఎంతంటే?
ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ మధ్య 27వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 07 వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసింది. పాకిస్తాన్ కు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేషించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియాకు దారుణమైన ఆరంభం లభించింది. సల్మాన్ అఘా మొదటి ఓవర్ వేసి అభిషేక్ను తొలి ఓవర్లోనే అవుట్… -
IND vs PAK: పాకిస్తాన్ పై ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్.. యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్
భారత్-పాక్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. ఇషాన్ కిషన్ పాకిస్తాన్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. 40 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. దీనితో, ఇషాన్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో భారతదేశం తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన యువరాజ్… -
IND vs PAK: టాస్ గెలిచిన పాకిస్తాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. T20 ప్రపంచ కప్ మ్యాచ్లో భారత్ vs పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీం ఇండియా, సల్మాన్ అఘా నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భీకర పోరులో తలపడనున్నాయి. మరికాసేపట్లో ఆర్ ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభంకాబోతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.… -
India vs Pakistan: దాయాదులతో పోరు.. వర్షం విలన్ అవుతుందా? మ్యాచ్ రద్దవుతుందా? కొలంబో వాతావరణంపై తాజా అప్ డేట్
2026 T20 ప్రపంచ కప్లో బిగ్ మ్యాచ్ ఈరోజు కొలంబోలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరుగబోతోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఇప్పటికే కొలంబోకు చేరుకున్నారు, అక్కడ ఇప్పటికే హోటళ్ళు నిండిపోయాయి, ఇది ఈ మ్యాచ్కు ఎంత క్రేజ్ ఉందో చూపిస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రతి అభిమానిని కలవరపెడుతున్న ఆందోళన ఏమిటంటే, భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తుందా అనేది. దీనికి సమాధానం వాతావరణ శాఖ నివేదికలో ఉంది.… -
Shoaib Akhtar: భారతే నా హాట్ ఫేవరెట్.. పాకిస్థాన్కి షోయబ్ అక్తర్ వార్నింగ్
సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలోని భారత జట్టుపై షోయబ్ అక్తర్ ప్రశంసలు గుప్పించాడు. టీ20ల్లో ఈ జట్టు అద్భుతంగా ఆడుతుందన్నారు. అలాగే, ఈ జట్టుతో అప్రమత్తంగా ఉండాలని పాక్ కూ సూచించాడు. వారు మీపై ఆధిపత్యం చెలాయిస్తారని క్లియర్ గా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!