ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ మధ్య 27వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 07 వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసింది. పాకిస్తాన్ కు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేషించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియాకు దారుణమైన ఆరంభం లభించింది. సల్మాన్ అఘా మొదటి ఓవర్ వేసి అభిషేక్ను తొలి ఓవర్లోనే అవుట్…
భారత్-పాక్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. ఇషాన్ కిషన్ పాకిస్తాన్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. 40 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. దీనితో, ఇషాన్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో భారతదేశం తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన యువరాజ్…
క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. T20 ప్రపంచ కప్ మ్యాచ్లో భారత్ vs పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీం ఇండియా, సల్మాన్ అఘా నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భీకర పోరులో తలపడనున్నాయి. మరికాసేపట్లో ఆర్ ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభంకాబోతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.…
2026 T20 ప్రపంచ కప్లో బిగ్ మ్యాచ్ ఈరోజు కొలంబోలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరుగబోతోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఇప్పటికే కొలంబోకు చేరుకున్నారు, అక్కడ ఇప్పటికే హోటళ్ళు నిండిపోయాయి, ఇది ఈ మ్యాచ్కు ఎంత క్రేజ్ ఉందో చూపిస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రతి అభిమానిని కలవరపెడుతున్న ఆందోళన ఏమిటంటే, భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తుందా అనేది. దీనికి సమాధానం వాతావరణ శాఖ నివేదికలో ఉంది.…
సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలోని భారత జట్టుపై షోయబ్ అక్తర్ ప్రశంసలు గుప్పించాడు. టీ20ల్లో ఈ జట్టు అద్భుతంగా ఆడుతుందన్నారు. అలాగే, ఈ జట్టుతో అప్రమత్తంగా ఉండాలని పాక్ కూ సూచించాడు. వారు మీపై ఆధిపత్యం చెలాయిస్తారని క్లియర్ గా తెలుస్తోంది.