Australia vs India 3rd T20I: హోబార్ట్ లో భారత్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ట్రావిస్ హెడ్ (6), జోష్ ఇంగ్లిస్ (1), మిచెల్ మార్ష్ (11) లు త్వరగా…
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్ను తీసుకుంది. తొలి రెండు మ్యాచ్లలో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. నేటి మ్యాచ్లో గెలిచే జట్టు సిరీస్ను కైవసం చేసుకోనుంది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.