Income Tax: ఆదాయపు పన్ను శాఖ 2023-24 కోసం ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి 7 రోజుల పాటు సమయాన్ని పొడిగించింది. అంటే ఈ తేదిని తాజాగా అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఆదాయపు పన్ను శాఖ ఒక నోటిఫికేషన్లో, ఆదాయపు పన్ను చట్టం కింద వివిధ ఆడిట్ నివేదికలను ఎలక్ట్రానిక్ ఫైల్ చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ దృష్ట్యా, ఆడిట్ నివేదిక కోసం గడువు సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 7…
Savings Account: నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా అవసరం. ప్రభుత్వ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. అయితే అది లేకుండా డిజిటల్ లావాదేవీలు జరగవు. భారతదేశంలో బ్యాంకు ఖాతా తెరవడానికి పరిమితిలు లేవు. దీని కారణంగానే ప్రతి వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. సేవింగ్స్ ఖాతాలో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు బ్యాంకు ఈ డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీని కూడా…
జూలై 26 వరకు 5 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. 2024-25 కోసం జూలై 26 వరకు ఐదు కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
AIS App : ఆదాయపు పన్ను శాఖ తాజాగా పన్ను చెల్లింపుదారుల కోసం AIS అప్లికేషన్ను ప్రారంభించింది. ఈ అప్లికేషన్తో, పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక రిటర్న్ సమాచారం గురించి సమగ్ర సమాచారాన్ని పొందవచ్చు. ఇది పన్ను చెల్లింపుదారులు చెల్లించే పన్నుల గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఈ అప్లికేషన్ను ఎలా ఉపయోగించాలి..? దీన్ని డౌన్లోడ్ చేయడం ఎలా..? రిజిస్ట్రేషన్ ప్రక్రియ లాంటి అన్ని వివరాలను తెలుసుకుందాం. Mirzapur Season 3: మీర్జాపూర్ సీజన్ 3…
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. శనివారం చివరి విడత పోలింగ్ జరగనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ నిర్వహించిన దాడుల్లో దేశ వ్యాప్తంగా భారీ మొత్తంలో నగదు, నగలు స్వాధీనం చేసుకుంది.
PAN Aadhaar Link: పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్పై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ కీలక సూచనలు జారీ చేసింది. మే 31లోగా లింక్ చేయాలని మంగళవారం పన్ను చెల్లింపుదారులను కోరింది.
Lok Sabha Elections : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. తన బ్యాంకు ఖాతాలన్నింటినీ సీజ్ చేసి, ఎన్నికల ప్రచారానికి డబ్బును ఉపయోగించకుండా చేసింది.
ఐటీ శాఖకు బీజేపీ సుమారు 4600 కోట్ల రూపాయల పెనాల్టీ కట్టాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపలు గుప్పించింది. ఆ డబ్బును వసూల్ చేసేందుకు బీజేపీకి ఆదాయపు పన్ను శాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ పేర్కొన్నారు.
Congress : కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు నుంచి గురువారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఆదాయపు పన్ను శాఖ సమస్యలను మరింత పెంచింది. కాంగ్రెస్ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ దాదాపు రూ.1700 కోట్ల నోటీసు ఇచ్చింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ (IT)లో ఉద్యోగం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలా మంది యువత ఇందులో పని చేయాలని కలలు కంటూంటారు. అయితే.. ఈడీ, ఆదాయపు పన్ను శాఖలో పని చేయాలనుకునే వారు.. ఈ రెండు ఏజెన్సీల గురించి తెలుసుకోవాలి. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అనేవి రెండు వేర్వేరు ప్రభుత్వ సంస్థలు. ఇవి.. ఆర్థిక అమలు, పన్నుల రంగంలో ఇవి విభిన్న పాత్రలు మరియు బాధ్యతలను కలిగి ఉంటాయి. ఈడీ,…