ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మలేషియా పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ, ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచడం దీని ఉద్దేశ్యం. రాజధాని కౌలాలంపూర్లో తన ప్రసంగంలో, ప్రధాని మోడీ భారతదేశం-మలేషియా సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో మలేషియాలో UPI సేవలు ప్రారంభమవుతాయని కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలలో ఇప్పటికే UPI సేవలు అందుబాటులో ఉన్నాయి. భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యుఎఇ, సైప్రస్,ఒమన్ వంటి దేశాల్లో…