రూ. 820 కోట్ల విలువైన యూకో బ్యాంక్ IMPS లావాదేవీల అనుమానాస్పద ట్రాన్స్ క్షన్స్ సంబంధించిన కేసులో సీబీఐ రాజస్థాన్, మహారాష్ట్రలోని ఏడు నగరాల్లోని 67 ప్రాంతాల్లో భారీ సోదాలు నిర్వహిస్తోంది. గతేడాది నవంబర్ 10-13 మధ్య ఏడు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 14,600 ఖాతాల నుంచి IMPS అంతర్గత లావాదేవీల ద్వారా 41,000 యూకో బ్యాంక్ ఖాతాల్లోకి తప్పుగా పోస్ట్ చేయబడ్డాయని యూకో బ్యాంక్ ఫిర్యాదు చేసింది.