రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలో అనేక రకాల కొత్త వంటకాలని ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఇకపోతే దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఇష్టపడే టిఫిన్స్ లో ఇడ్లీ ముందు వరుసలో ఉంటుంది. ఇక ఇడ్లీ, సాంబార్ కాంబినేషన్ అంటే లొట్టలేసుకుంటూ తినేవారు ఎందరో. ఇడ్లీలను కేవలం సాంబార్ మాత్రమే కాకుండా కారంపొడి, అల్లం చట్నీ, పప్పుల చట్నీలు, అంతేకాకుండా నాన్ వెజ్ వంటకాలతో కూడా కలిపి వీటిని తినటానికి ఇష్టపడతారు.…
దేశంలో కరోనా కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధికోసం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వచ్చిన సంపాదనతో కాలం వెల్లదీస్తున్నారు. తక్కవ పెట్టుబడితో చేసే వ్యాపారాల్లో టిఫెన్ షాపు కూడా ఒకటి. రుచిని బట్టి, ధరలను బట్టి వ్యాపారం సాగుతుంది. కొంతమంది తక్కువ ధరకు మంచి రుచిగా ఉండే టిఫెన్ అందిస్తుంటారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ మహిళ గత 30 ఏళ్లుగా చిన్న టిఫెన్ షాపును నిర్వహిస్తోంది. 30 ఏళ్లక్రితం ఏ ధరలకు టిఫెన్ను అందిస్తున్నారో,…
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం మెనూలో మార్పులు చేసేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. వారంలో గురువారం నాడు మధ్యాహ్న భోజనానికి బదులు ఇడ్లీ, సాంబార్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా విద్యాశాఖ ఎంపిక చేసింది. మండలంలోని చిర్రావూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన మెనూ ప్రకారం ఇడ్లీ, సాంబార్ వడ్డించనున్నారు. Read Also: రింగు వలలపై కొలిక్కి రాని చర్చలు కాగా తాడేపల్లి…
సాధారణంగా రోడ్డు పక్కన ఉన్న హోటల్లో భోజనాలు, టిఫిన్లు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు.. వారు ఎలా తయారు చేస్తారు.. ఏం కలుపుతారు.. అని ఎవరు చూడరు. ఇక ఒక్కోసారి సాంబార్ లో బొద్దింకలు పడ్డాయి, ఈగలు పడుతుంటాయి అని వింటూనే ఉంటాం.. అయితే ఎప్పుడైనా ఇడ్లీలో కప్పు కళేబరం ఉండడం చూశారా ..? తాజాగా తంజావూరు జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కుంభకోణం ప్రభుత్వాస్పత్రి రోడ్డులో ఒక క్యాంటిన్ ఉంది.. ఆ…
రూపాయికి ఏమోస్తుంది అంటే టక్కున సమాధానం చెప్పడం కష్టమే. కానీ, ఆ గ్రామంలో రూపాయికి ఏమోస్తుంది అంటే ఇడ్లీ వస్తుందని చెబుతారు. గత 16 ఏళ్లుగా రూపాయికే ఇడ్లీని, బజ్జీలను అందిస్తున్నది ఆ కుటుంబం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మిగతా హోటళ్ల నుంచి ఒత్తిడి వచ్చినా ధరలను మార్చలేదని ఆ హోటల్ యజమాని చెబుతున్నారు. రూపాయికి ఇడ్లీతో పాటుగా మూడు రకాల చెట్నీలు కూడా అందింస్తున్నారు. ఇంతకీ ఈ హోటల్ ఎక్కడుందని అనుకుంటున్నారా… ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి…