WTC Final: లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025 ఫైనల్లో ఆస్ట్రేలియా ప్రాబల్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులు చేసి, దక్షిణాఫ్రికాను కేవలం 138 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్లో కూడా 207 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీనితో ఆసీస్ కు 281 పరుగుల భారీ ఆధిక్యం కలిగింది. మొదటి ఇన్నింగ్స్ లో మొదట్లో తడబడిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో కూడా ఆస్ట్రేలియా మరోసారి తడబడింది.…
NZ vs ENG: గత నెలలో టీమిండియాను భారతదేశంలోనే క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ కు భారీ షాక్ తగిలింది. తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను వారి సొంత గడ్డపైనే ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. న్యూజిలాండ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తలపడ్డాయి. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగిన ఈ మొదటి టెస్టులో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ముందర తలవంచాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్…
Bangladesh vs South Africa: బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢాకా వేదికగా జరిగిన మ్యాచ్లో టోనీ డి జోర్జి (41) రాణించడంతో ప్రొటీస్ జట్టు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులభంగా సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా జట్టు దూకుడు ప్రదర్శించింది. Read Also: Akhilesh Yadav: యూపీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు…
ICC World Test Championship: భారత క్రికెట్ జట్టు ఇటీవల శ్రీలంకలో పర్యటించింది. అక్కడ మూడు ODIలు, 3 టి20 మ్యాచ్లు ఆడింది. టీ20 సిరీస్లో భారత్ 3-0తో శ్రీలంకను వైట్వాష్ చేసింది. శ్రీలంక జట్టు వన్డే సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంక టూర్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లకు దాదాపు 43 రోజుల విరామం లభించింది. విరామం తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్తో రెండు టెస్టు మ్యాచ్లు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది.…
న్యూజిలాండ్లో న్యూజిలాండ్ జట్టును ఓడించే సత్తా శ్రీలంకకు లేదని మాజీ క్రికెటర్ సంజయ్ ముంజ్రేకర్ అన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సిప్ ఫైనల్ కోసం ఇండియా, శ్రీలంక మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో సంజయ్ ముంజ్రేకర్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు.
WTC Final: ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఒక బెర్తు ఖరారైంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టును ఆస్ట్రేలియా డ్రాగా ముగించడంతో ఆ జట్టుకు ఫైనల్ బెర్తు దక్కింది. మూడు మ్యాచ్ల సిరీస్ను ఆస్ట్రేలియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 75.56 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండో బెర్తు కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. ప్రస్తుతానికి పాయింట్ల టేబుల్లో టీమిండియా రెండో స్థానంలో ఉంది. త్వరలో…
గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో శ్రీలంక జట్టు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. డబ్ల్యూటీసీ సెకండ్ ఫేజ్లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి ఓటమి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్థానానికి దెబ్బ పడటంతో పాటు టీమిండియా స్థానానికి కూడా శ్రీలంక ఎసరు తెచ్చింది. తాజా ఓటమితో…
ఇంగ్లండ్తో గెలవాల్సిన టెస్టులో ఓటమి చెందిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. తాజా ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టేబుల్లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. బర్మింగ్ హామ్లో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు. అంతేకాకుండా రెండు పాయింట్లు కూడా కోసేశారు. దీంతో డబ్ల్యూటీసీ టేబుల్లో ఇన్నాళ్లూ మూడో స్థానంలో ఉన్న టీమిండియా నాలుగో స్థానానికి పడిపోయింది. అటు పాకిస్థాన్ మూడో స్థానానికి…