ఏప్రిల్ నెలలోనే తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. తాజాగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా మూడు నెలల పాటు తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితిలో.. సూర్యుడు, వేడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎండాకాలంలో.. శరీరంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీంతో.. అనేక సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి మీ ఆహార శైలిని మార్చాలి.…