MLC Election: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో తెలంగాణలో హడావుడి ప్రారంభం అయింది. తెలంగాణలో ఒక టీచర్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాబోతున్నాయి. ముఖ్యం హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై మజ్లిస్ పార్టీ నజర్ పెట్టింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలేజ్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే.. ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలను చేపట్టాలని కోరుతూ విద్యార్థులు నిరసనకు దిగారు. కాగా.. ఈ నిరసన గత రెండు రోజులుగా విద్యార్థులు కొనసాగిస్తున్నారు.
Solar Roof Cycling Track: కోకాపేట లే అవుట్ లో రూ.95 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పక్క గుండా 4.5 మీటర్ల వెడల్పు 23 కిలోమీటర్ల వరకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సోలార్ రూప్ సైక్లింగ్ ట్రాక్ నిర్మాణపు పనులను పరిశీలించారు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రె.. నానక్ రాంగూడ నుండి టీఎస్పీఏ వరకు, నార్సింగ్ నుండి కొల్లూరు వరకు ఈ నిర్మాణం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపిన ఆయన.. ఇదే విషయాన్ని తన ట్విట్టర్…
హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మందుల కోసం మెడికల్ షాప్ కు వెళ్లిన బాలికను అక్కడే మరో మహిళ కూడా ఉంది. తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానంటూ బాలికని ట్రాప్ చేసింది ఆమహిళ.
సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో మహమ్మద్ మొససిద్ధికి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. మృతి చెందిన వ్యక్తిపై ఒక్కక్షణంలోనే అతికిరాతకంగా దాడిజరిపాడు.. మొససిద్దికి ఇంటికి మరోవ్యక్తి వచ్చాడు మాటలు కలిపి తీవ్రంగా మొససిద్దికిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Off The Record: MIM హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన పార్టీగా ఇన్నాళ్లు గుర్తింపు ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పోటీ చేయకపోయినా నాలుగైదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మహారాష్ట్ర, యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉనికి చాటుకుంది. ఇప్పుడు టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణలోని మిగిలిన నియోజకవర్గాలపై ఎంఐఎం దృష్టిపెట్టింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్-ఎంఐఎం వాగ్వాదంలో తాము ఈసారి కనీసం 50 సీట్లలో పోటీ చేస్తామని…
Off The Record: తెలంగాణలోని మెజార్టీ జిల్లాలకు ఈ మధ్యే కొత్త కలెక్టర్లను నియమించారు. కానీ హైదరాబాద్కు పూర్తిస్థాయి కలెక్టర్ రాలేదు. ఇప్పుడూ కలెక్టర్గా ఇంఛార్జ్నే వేశారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్గా ఉన్న అమయ్ కుమార్కు హైదరాబాద్ కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మొన్నటిదాకా అమయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్. తాజా బదిలీల్లోనైనా హైదరాబాద్కు పూర్తిస్తాయి కలెక్టర్ను నియమిస్తారని అనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు మరో తొమ్మిది నెలలే ఉండటంతో రెండేళ్ల కంటే ఎక్కువుగా ఒకేచోట విధులు…
Pakistan planned terror attacks in Hyderabad: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్ లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలతో ఉగ్రదాడికి పాల్పడేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలు కుట్ర పన్నుతున్నట్లు ఎన్ఐఏ హెచ్చరించింది.