హైదరాబాద్లో నైజీరియన్స్తో కలిసి లోకల్ చంటిగాళ్లు డ్రగ్స్ దందా చేస్తున్నారు. వివిధ వ్యాపారాల్లో నష్టాలు మూటగట్టుకున్న ముగ్గురు వ్యక్తులు ఏకంగా డ్రగ్స్ దందా షురూ చేశారు. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయారు. వారు ఇచ్చిన సమాచారంతో ఏకంగా నైజీరియన్స్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 286 గ్రాముల కొకైన్, 11 ఎక్స్టసీ పిల్స్, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నైజీరియన్లతో పాటు ఏడుగురు…
Eagle Team : హైదరాబాద్లో ఈగల్ దంగల్ నడుస్తోంది. కొత్త రకం డ్రగ్స్తో సహా గంజాయి అమ్ముతున్న పెడ్లర్స్.. మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని ఈగల్ టీమ్ ఛేజ్ చేసి మరీ పట్టుకుంటోంది. తాజాగా హఫీమ్ అనే డ్రగ్స్ను విక్రయిస్తున్న పెడ్లర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈగల్ అధికారులు. అలాగే హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకుంటున్న 86 మందిని కటకటాల్లోకి నెట్టారు. వాయిస్: మీలో సెక్స్ సామర్థ్యం తగ్గిందా..!! ఐతే మా డ్రగ్ వాడండి..!! ఈ డ్రగ్ అంటే…
యువత మత్తుకు బానిసవుతోంది. లిక్కర్ తర్వాత .. గంజాయి, డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ డ్రగ్ కల్చర్ వెర్రితలలు వేస్తోంది. పబ్స్ మాటున యువతకు నిత్యం డ్రగ్స్ సప్లై అవుతున్నాయి. మాదక ద్రవ్యాలు యువతను మత్తులో ముంచేస్తున్నాయి. బంగారం లాంటి భవిష్యత్తును ఛిద్రం చేస్తున్నాయి. వీటికి అవుననే సమాధానాలు వస్తున్నాయి. సిటీలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ గలీజ్ దందాకు పబ్స్ కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఇది హైదరాబాద్లో…
చెప్పేవి శ్రీరంగనీతులు... దూరేవి దొంగ గుడిసెలు అన్నట్టుంది అతగాడి యవ్వారం !! గుడి ఎనకా నా సామీ.. అన్నట్టు దేవుడి చాటున గలీజ్ దందా నడుపుతున్నాడు !! ఇంట్లో పూజలు.. హోమాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు కేటుగాడు. అనుమానంతో ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు షాక్ అయ్యారు. ఇంతకూ అతగాడి ఇంట్లో ఏం దొరికింది..?
Drugs Federals: అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ ఆటకట్టించింది టీ న్యాబ్. నార్సింగ్ పోలీసులతో కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో ఓ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్తోపాటు… ఇద్దరు లోకల్ డ్రగ్ పెడ్లర్లను పట్టుకున్నారు. పెద్దమొత్తంలో కోకైన్, ఎస్టసీ పిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలకు, సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లుగా గుర్తించిన పోలీసులు… కూపీ లాగుతున్నారు. హైదరాబాద్ మణికొండను అడ్డాగా చేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. టీ న్యాబ్ పోలీసులు, నార్సింగ్ పోలీసులు…
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయించి సంపాదించిన డబ్బులను హవాలా మార్గంలో విదేశాలకు పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.