Pratyusha Death Case: సంచలనం సృష్టించిన హీరోయిన్ ప్రత్యూష మరణం కేసులో ఆమె తల్లి సరోజిని తాజాగా వెల్లడించిన అంశాలు విస్తుగొలుపుతున్నాయి. తన బిడ్డ మరణానికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆసుపత్రిలో తన బిడ్డ చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులు తనను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని సరోజిని వాపోయారు. “దాదాపు రెండు గంటల పాటు నన్ను ఐసీయూ (ICU) బయటే పిచ్చిదానిలా నిలబెట్టారు. లోపల చికిత్స జరుగుతోంది, మీరు వెళ్ళకూడదు…
మధ్య ప్రదేశ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులు పడుకునే బెడ్లపై కుక్కలు హాయిగా నిద్రపోతున్నాయి.. అయినప్పటికి యాజమాన్యం పట్టించుకోకపోవడం.. గమనార్హం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Laziness Causes: సోమరితనానికి కారణమయ్యే విటమిన్లు ఇవే.. ఎలా అధిగమించాలంటే! పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లా కిల్లాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోని రోగుల బెడ్ పై కుక్కలు నిద్రపోతున్నాయి. అక్కడున్న…