సంగీత ప్రపంచాన్ని దాదాపు మూడు దశాబ్దాల పాటు తన డ్యాన్స్తో, పాటలతో ఊపేసిన ఏకైక వ్యక్తి మైఖేల్ జాక్సన్. ఆయన చనిపోయి 25 ఏళ్లు దాటినా, నేటికీ ఆ మేజిక్ తగ్గలేదు. ఇప్పుడు ఆ లెజెండ్ ప్రయాణాన్ని వెండితెరపై చూసే సమయం వచ్చేసింది. ఆంటోనీ ఫుక్వా దర్శకత్వంలో రూపొందుతున్న ‘మైఖేల్’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. Also Read : Rakul Preet Singh: డబ్బులిచ్చి మరీ బురద చల్లుతున్నారు.. పీఆర్…