Delhi Water Crisis : నీటి ఎద్దడితో సతమతమవుతున్న రాజధాని ఢిల్లీ ఇప్పుడు దాహార్తిని తీర్చుకునేందుకు కొత్త మార్గం వెతుక్కోవాల్సి వస్తోంది. ఎందుకంటే 137 క్యూసెక్కుల అదనపు నీటికి సంబంధించి హిమాచల్ ఇప్పుడు యూ-టర్న్ తీసుకుంది.
Cow Cess: మందుబాబులకు షాక్ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్.. 2023-24 బడ్జెట్లో రాష్ట్రంలో విక్రయించే మద్యం బాటిళ్లపై రూ.10 సెస్ విధించాలని ప్రతిపాదించింది, దీని వల్ల రాష్ట్ర ఖజానాకు ప్రతి సంవత్సరం రూ. 100 కోట్లు వస్తాయని అంచనా వేసింది.. పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవు, గేదె పాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 2023-24 బడ్జెట్లో మద్యం బాటిళ్లపై రూ. 10 సెస్ విధిస్తున్నట్లు ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్…