Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Himachal Government Proposes To Impose Rs 10 Milk Cess On Liquor Bottles

Cow Cess: మందుబాబులకు షాక్‌.. మద్యం అమ్మకాలపై కౌ సెస్‌..

Published Date :March 18, 2023 , 11:01 am
By Sudhakar Ravula
Cow Cess: మందుబాబులకు షాక్‌.. మద్యం అమ్మకాలపై కౌ సెస్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Cow Cess: మందుబాబులకు షాక్‌ ఇచ్చింది హిమాచల్‌ ప్రదేశ్‌.. 2023-24 బడ్జెట్‌లో రాష్ట్రంలో విక్రయించే మద్యం బాటిళ్లపై రూ.10 సెస్ విధించాలని ప్రతిపాదించింది, దీని వల్ల రాష్ట్ర ఖజానాకు ప్రతి సంవత్సరం రూ. 100 కోట్లు వస్తాయని అంచనా వేసింది.. పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవు, గేదె పాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 2023-24 బడ్జెట్‌లో మద్యం బాటిళ్లపై రూ. 10 సెస్ విధిస్తున్నట్లు ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖూ, అధిక పాల ఉత్పత్తి ద్వారా పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచడానికి వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తామని చెప్పారు.

Read Also: PM Modi: వేసవిలో ప్రధాని మోదీకి జో బైడెన్ ప్రత్యేక ఆతిథ్యం!

Also Read

  • India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
  • Producing States in India: భారత్‌లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
  • Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..

అయితే, పర్యాటక విడిదిగా ఉన్న రాష్ట్రంలో మందుబాబులకు ఇది షాకిచ్చే న్యూస్‌గా చెప్పుకోవాలి.. ఇక, హిమాచల్‌ అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.53,413 కోట్ల బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 20 వేలమంది బాలికలకు ఎలక్ట్రిక్‌ స్కూటీల కొనుగోలు నిమిత్తం ఒక్కొక్కరికి రూ.25,000 రాయితీ అందిస్తామని ప్రకటించారు. 2,31,000 మంది మహిళలకు సామాజిక భద్రతా పింఛను కింద ప్రతినెలా రూ.1,500 నగదు అందిస్తామని సుఖ్విందర్‌ తెలిపారు. ఇక, రాష్ట్రంలో పాల ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు “హిం-గంగా” పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద, పశువుల పెంపకందారులకు నిజమైన ధర ఆధారిత పాల ధరలు అందించబడతాయి మరియు పాల సేకరణ, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ వ్యవస్థలో గుణాత్మక మెరుగుదల తీసుకురాబడుతుంది. పాల ఉత్పత్తిదారులకు, ముఖ్యంగా పేద వర్గాలకు, పాలు మరియు పాల ఉత్పత్తుల ప్రాంతీయ మరియు కాలానుగుణ ధరల హెచ్చుతగ్గుల నుండి రక్షించబడుతుందని, తద్వారా సరసమైన ధరలకు పాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారిస్తుంది.

“హిమ్ గంగా” యోజన కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేస్తారు. మొదటి దశలో ఈ పథకంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో రైతులు మరియు పశుపోషణను అనుసంధానించడం ద్వారా ఇది పైలట్ ప్రాతిపదికన ప్రారంభమవుతుంది.. ఆ తర్వాత ఇది ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు.. పాల రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అవసరాన్ని బట్టి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సహకార సొసైటీల ద్వారా పాలు మరియు దాని ఉత్పత్తులకు సమర్థవంతమైన మార్కెటింగ్ కల్పించబడుతుంది. మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రస్తుతం ఉన్న ప్లాంట్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. గతంలో జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గోవుల అభయారణ్యాలు, గో సదన్‌ల నిర్వహణ కోసం ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.1 చొప్పున సెస్ విధించారు. ఇప్పుడు.. ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.10 సెస్‌ విధించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Buffalo milk
  • Cow Cess
  • Cow Milk
  • Himachal
  • Himachal Government

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions