ఫ్యుయల్ సంక్షోభం వేళ అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. బడ్జెట్ ధరలో, అద్భుతమైన ఫీచర్లతో పలు కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ మార్చి 2026లో కొత్త అమ్మకాల రికార్డును నెలకొల్పింది. నివేదికల ప్రకారం, ఈ నెలలో మొత్తం 1.91 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లు అమ్ముడయ్యాయి. అంటే, భారతదేశంలో సగటున ప్రతిరోజూ సుమారు 6,159 ఎలక్ట్రిక్ వాహనాలు సేల్ అయ్యాయి. గత సంవత్సరంతో (మార్చి…