Home
Heatstroke Prevention
Heatstroke Prevention News
-
Best Colors for Summer Clothes: వేసవిలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఈ 3 కలర్స్ మీ శరీరాన్ని ఏసీలా చల్లగా ఉంచుతాయి!
Best Colors for Summer Clothes: దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు, వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి బయటకు అడుగు పెట్టగానే చెమటలు పట్టడం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేవలం నీళ్లు తాగడం మాత్రమే కాదు, సరైన రంగు దుస్తులు ధరించడం కూడా శరీరాన్ని చల్లగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం, కొన్ని రంగులు సూర్యరశ్మిని ఎక్కువగా ప్రతిబింబిస్తాయి. దీంతో శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో… -
Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
Rohini Karthi 2026: నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. తెలుగు పంచాంగం ప్రకారం మే 25 నుంచి ప్రారంభమైన ఈ కార్తె జూన్ 7 వరకు కొనసాగనుంది. ఈ కాలంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోహిణి కార్తె అంటేనే మండే ఎండలు, వడగాలులు, ఉక్కపోతకు ప్రతీకగా భావిస్తారు. “రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి” అనే సామెత కూడా ఈ కాలంలో ఉండే తీవ్ర వేడిని… -
Heatwave Workout Tips: వేసవిలో జిమ్ ప్రియులారా జాగ్రత్త..! ఈ తప్పులు చేస్తే ప్రమాదంలో పడ్డట్టే..!
Heatwave Workout Tips: వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండటం ఒక పెద్ద సవాల్గా మారుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగి, వడగాలులు వీస్తున్న సమయంలో వ్యాయామం చేయడం శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫిట్నెస్ కోసం జిమ్కు వెళ్లేవారు, ఉదయం పరుగులు తీసేవారు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా డీహైడ్రేషన్, వడదెబ్బ, తల తిరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి… -
Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
Telangana Heatwave: తెలంగాణలో భానుడి భగభగలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండగా, 18కు పైగా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో అధికారులు 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి 43 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాలు తీవ్ర వడగాలుల ప్రభావానికి గురవుతున్నాయి. వడదెబ్బ ప్రభావం ఆందోళనకరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా 34 మంది ప్రాణాలు…
తాజావార్తలు
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!