Home
Heatstroke Prevention
Heatstroke Prevention News
-
Best Colors for Summer Clothes: వేసవిలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఈ 3 కలర్స్ మీ శరీరాన్ని ఏసీలా చల్లగా ఉంచుతాయి!
Best Colors for Summer Clothes: దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు, వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి బయటకు అడుగు పెట్టగానే చెమటలు పట్టడం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేవలం నీళ్లు తాగడం మాత్రమే కాదు, సరైన రంగు దుస్తులు ధరించడం కూడా శరీరాన్ని చల్లగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం, కొన్ని రంగులు సూర్యరశ్మిని ఎక్కువగా ప్రతిబింబిస్తాయి. దీంతో శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో… -
Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
Rohini Karthi 2026: నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. తెలుగు పంచాంగం ప్రకారం మే 25 నుంచి ప్రారంభమైన ఈ కార్తె జూన్ 7 వరకు కొనసాగనుంది. ఈ కాలంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోహిణి కార్తె అంటేనే మండే ఎండలు, వడగాలులు, ఉక్కపోతకు ప్రతీకగా భావిస్తారు. “రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి” అనే సామెత కూడా ఈ కాలంలో ఉండే తీవ్ర వేడిని… -
Heatwave Workout Tips: వేసవిలో జిమ్ ప్రియులారా జాగ్రత్త..! ఈ తప్పులు చేస్తే ప్రమాదంలో పడ్డట్టే..!
Heatwave Workout Tips: వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండటం ఒక పెద్ద సవాల్గా మారుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగి, వడగాలులు వీస్తున్న సమయంలో వ్యాయామం చేయడం శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫిట్నెస్ కోసం జిమ్కు వెళ్లేవారు, ఉదయం పరుగులు తీసేవారు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా డీహైడ్రేషన్, వడదెబ్బ, తల తిరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి… -
Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
Telangana Heatwave: తెలంగాణలో భానుడి భగభగలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండగా, 18కు పైగా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో అధికారులు 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి 43 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాలు తీవ్ర వడగాలుల ప్రభావానికి గురవుతున్నాయి. వడదెబ్బ ప్రభావం ఆందోళనకరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా 34 మంది ప్రాణాలు…
తాజావార్తలు
-
Student Death: సీఎంతో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య.. రంపచోడవరంలో కలకలం!
-
Bhatti Vikramarka: ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదు.. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
Bihar Bandh AK-47 Firing: విద్యార్థుల నిరసనలో.. ఏకే-47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ సస్పెండ్..
-
Mahendragiri Varahi: ‘మహేంద్రగిరి వారాహి’లో ఓ బిగ్ హీరో సర్ప్రైజ్ రోల్.. రిలీజ్ డేట్ ప్రెస్మీట్లో నిర్మాత రివీల్
ట్రెండింగ్
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!