కరోనా కష్ట సమయంలో ఎంతోమందికి సహాయాన్ని అందించి రీల్ విలన్ నుంచి రియల్ హీరోగా మారిన వ్యక్తి సోనూసూద్. కోవిడ్-19 ఫస్ట్ వేవ్ లో వలస కార్మికుల కోసం వారి సొంత ఊళ్లకు స్పెషల్ గా బస్సులు ఏర్పాటు చేశారు. సెకండ్ వేవ్ లో కరోనా పేషంట్స్ కు జెట్ స్పీడ్ లో మందులు, బెడ్స్, మెడిసిన్, ఆక్సిజన్ సరఫరా అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించే పనిలో ఉన్నారాయన. ఇక…