Haryana : హర్యానాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో నైబ్ సింగ్ సైనీ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు.
హర్యానాలో లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ- జేజేపీ కూటమిలో విభేదాలు రావడంతో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ రాజీనామా చేశారు. ఇక, సాయంత్రం 4 గంటలకు ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.