Manohar Lal Khattar: మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్.. సాయంత్రం ప్రమాణ స్వీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: హర్యానాలో లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ- జేజేపీ కూటమిలో విభేదాలు రావడంతో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ రాజీనామా చేశారు. ఇక, సాయంత్రం 4 గంటలకు ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ సమయం మారింది. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీతో జననాయక్ జనతా పార్టీతో పొత్తు లేకుండానే వారు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే, మూడోసారి ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. జేజేపీతో పొత్తుకు ముగింపు పలికేందుకే సంకీర్ణ ప్రభుత్వం రాజీనామా చేసింది.
Read Also: MMTS: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ సేవలు
Also Read
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
కాగా, చండీగఢ్లో బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో, కేంద్ర పరిశీలకులు అర్జున్ ముండా- తరుణ్ చుగ్ సమక్షంలో మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా తిరిగి ఎన్నుకోబడ్డారు. ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక రంజిత్ సింగ్ చౌతాలాతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది వేచి చూడాలి. కేంద్ర పరిశీలకులిద్దరూ హర్యానాలోని రాజ్ నివాస్కు చేరుకున్నారు. ఈ బీజేపీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు అందరూ ఒక్క దగ్గరే ఉన్నారు.
Read Also: Anchor Pradeep: ప్రదీప్ ఏంటి ఇలా మారిపోయాడు..? న్యూ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ఇక, దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో ఉన్నారు. ఆయన వెంట నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆయన ఆదివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైనప్పటికీ పొత్తు కొనసాగించే సూచనలు రాలేదు. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోని రెండు స్థానాలపై దుష్యంత్ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్ష నేతగా ఉన్నారు. హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో కమలం గుర్తు పైనే పోటీ చేస్తుందని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, రామ్ కుమార్ గౌతమ్తో సహా ఐదుగురు జేజేపీ ఎమ్మెల్యేలు చండీగఢ్లో బీజేపీతో టచ్లో ఉన్నారు అని మాజీ సీఎం ఖట్టర్ తెలిపారు. ఇక, మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని కొత్త బీజేపీ ప్రభుత్వానికి 41 మంది మద్దతు ఉంది.. మరో ఆరుగురు స్వతంత్రులు, ఐదుగురు జేజేపీ ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుందని మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!