Hafiz Saeed: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు దాడి తర్వాత లష్కరే తోయిబా (LeT) నాయకుడు, ఉగ్రవాది హఫీజ్ సయీద్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. పేలుడుకు ఒక రోజు ముందు లష్కరే కమాండర్ సైఫుల్లా వీడియో వైరల్ అయింది. వైరల్ అయిన వీడియోలో సైఫుల్లా మాట్లాడుతూ.. హఫీజ్ సయీద్ను మౌనంగా ఉండవద్దని కోరుతూ కనిపించాడు. ఇదే సమయంలో భూటాన్ పర్యాటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఢిల్లీ బాంబ్ పేలుడు సూత్రధారులను విడిచిపెట్టబోమని…