ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంటర్మీడియట్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి MPC, BiPC గ్రూపులే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెజారిటీ విద్యార్థులు ఈ కోర్సుల వైపు పరుగులు తీస్తుంటారు. ఈ క్రమంలో HEC, CEC గ్రూపులకు ఆదరణ తగ్గిపోతున్న తరుణంలో, ఒక గిరిజన విద్యార్థి తన స్పష్టమైన లక్ష్యంతో అందరి కళ్లు తెరిపించాడు. పదవ తరగతిలో 500కు పైగా స్కోరు సాధించిన ఏ విద్యార్థి అయినా సహజంగానే కార్పొరేట్ కాలేజీల వైపు చూస్తారు. కానీ,…